ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు.. ఈసారి ముందుగానే, కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాఖలవారీగా ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ మేరకు విద్యాశాఖపై మంత్రి లోకేష్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారట.. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ను వచ్చే ఏడాది నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. యూనిఫామ్ మాత్రమే కాదు.. బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత …
Read More »