Recent Posts

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. 9 నెలల క్రితమే తండ్రి, ఇప్పుడు కొడుకు..!

అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్ 2015లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. మధ్యలో రెండుసార్లు స్వగ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్లాడు. అయితే.. తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి చనిపోగా.. ఆయన అంత్యక్రియలకు కూడా రాజేష్ రాలేకపోయాడు. తలకొరివి పెట్టడానికి రాకపోవటంతో.. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ.. ఇంతలోనే రాజేష్‌ చనిపోయాడన్న విషాద వార్త కుటుంబాన్ని …

Read More »

ఇంత అమానుషమా.. 20 వేల కోసం సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి..!

ప్రస్తుత సమాజం చాలా కమర్షియల్‌గా మారిపోయింది. ఎంతగా అంటే.. డబ్బుల కోసం సొంతవాళ్లను కూడా దూరం చేసుకునేంత. రక్తసంబంధానికి కూడా విలువ లేకుండాపోతోంది. దూరం చేసుకుంటే పర్లేదు కానీ.. అందరి ముందు అవమానించి.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి.. తలదించుకునేలా చేయటమే శోచనీయం. అలాంటి అమానుష ఘటనే జరిగింది సిద్దిపేటలో. ఇచ్చిన అప్పులో కొంత మొత్తం తిరిగి ఇవ్వలేదన్న కోపంతో.. సొంత అన్నావదినపై దాడి చేయటమే కాకుండా.. వీధిలోకి లాగి ఆలయానికి కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. నాసర్‌పూర్‌కి చెందిన పరిశురాములు తన అవసరాల నిమిత్తం.. తన …

Read More »

మెయిల్‌కు రిప్లై ఇవ్వలేదని ఉద్యోగం నుంచి తొలగింపు.. ట్విట్టర్‌కు రూ.6 కోట్ల భారీ జరిమానా!

మెయిల్‌కు రిప్లై ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగిని తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్)కు భారీ షాక్ తగిలింది. సదరు ఉద్యోగికి పరిహారం చెల్లించాలని ఐర్లాండ్ వర్క్‌ ప్లేస్‌ కమిషన్‌ (డబ్ల్యూఆర్‌సీ) ఆదేశించింది. పరిహారంగా 5,50,000 బ్రిటన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.6 కోట్లు చెల్లించాలని ఈ మేరకు స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని ఐర్లాండ్‌ డబ్ల్యూఆర్సీ తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్‌ను అక్టోబరు 2022లో సొంతం చేసుకున్న తర్వాత అదే …

Read More »