Recent Posts

ఏపీ అసెంబ్లీకి వచ్చిన వైఎస్ సునీత.. కారణం ఏంటంటే!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి సీఎంవో కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పురోగతిపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసినట్లు తెలుస్తోంది. గతవారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు.. ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై …

Read More »

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినా‌ష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలంటూ.. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌‌గా మారిన వ్యక్తిని.. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు ధర్మాసనానికి …

Read More »

మిరాకిల్: గంటన్నర పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న సైనికుడి గుండె.. !

గుండె ఆగిపోవడం అంటే దాదాపు మరణించినట్టే. కానీ, ఓ సైనికుడి గుండె 90 నిమిషాలు పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకుంది. వైద్యులు చేసిన కృషితో ఆ జవాన్ తిరిగి ఈ లోకాన్ని చూశాడు. ఆధునిక వైద్యశాస్త్రం చేసిన ఈ అద్భుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుభాకాంత్‌ సాహు (24) అనే యువకుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన అతడ్ని చికిత్స కోసం అక్టోబరు 1న భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడకు తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్‌కు …

Read More »