Recent Posts

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి ఈ మూడు ప్రాంతాలు.. కీలక ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిని తిరిగి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజధాన పరిధిని మళ్లీ 8,352.69 చదరపు కిలో మీటర్లకు ప్రభుత్వం పెంచింది. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థల్లో గత ప్రభుత్వం విలీనం చేసిన ప్రాంతాన్ని తిరిగి సీఆర్డీఏలోకి కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని 92 గ్రామాల్లో 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, సత్తెనపల్లి మున్సిపాలిటీ, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని 562.41 చదరపు కిలో మీటర్ల …

Read More »

Flight Tickets: ఎయిరిండియా ఫ్లాష్ సేల్.. రూ.1444కే విమాన ప్రయాణం.. ఒక్క రోజే ఛాన్స్!

Flight Tickets: విమాన ప్రయాణికులకు అదిరే ఆఫర్. తక్కువ ధరకే విమానంలో చక్కర్లు కొట్టవచ్చు. తరుచూ ప్రయాణం చేసే వారితో పాటు ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావించే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇందుకోసం దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫ్లాష్ సేల్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రత్యేక సేల్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1444కే విమానం ఎక్కడమే కాదు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు …

Read More »

RGUKT: ‘నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి’.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్..!

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని స్వాతిప్రియ ప్రాణాలు కోల్పోయింది. స్వాతిప్రియ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పురపాలిక పరిధిలోని పెర్కిట్‌ గ్రామం. ఉజ్వల-రవీందర్‌ దంపతులకు స్వాతిప్రియ(18) రెండో సంతానం. సోమవారం ఉదయం తోటి స్నేహితులు టిఫిన్‌ చేయడానికి పిలవగా ఆమె రానని చెప్పింది. ఆ తర్వాత అర గంటకు గదిలో ఫ్యాన్‌కు …

Read More »