Recent Posts

తిరుమలకు మెట్ల మార్గంపై తప్పుడు ప్రచారం.. భక్తులకు టీటీడీ అలర్ట్

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మొద్దని టీటీడీ సూచించింది. తిరుపతి అలిపిరి పాదాల మండపం దగ్గర గోశాల ప్రక్కన భక్తుల సౌలభ్యం కొరకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసేందుకు తాత్కాలిక షెడ్లు, క్యూ లైన్లు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న పాదాల మండపంం మెట్ల దారి యథావిధిగా ఉంటుంది అన్నారు. అయితే ఒక వ్యక్తి అక్కడ నుంచి మెట్ల మార్గానికి ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇకపై అలిపిరి పాదాల …

Read More »

ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ వివాదం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. తిరుమల శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులు, జనసైనికులకు మరో పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన …

Read More »

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ధోనీ.. మహీ కోసం IPL రూల్స్‌నే మార్చేశారుగా..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరే ఆటగాడికి దక్కని క్రేజ్‌ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. ఈ విషయం అందరికీ తెలిసిందే. పదకొండుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కెప్టెన్ కూల్‌ మాత్రమే. అందుకే అటువంటి ఆడగాడిని ఏ జట్టు అయినా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. చెన్నై సూపర్ కింగ్స్‌ కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ పాలకమండలి.. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా …

Read More »